2021లో 866 మంది ప్రవాసుల బహిష్కరణ
- January 14, 2022
కువైట్: డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2021 సంవత్సరంలో 866 మంది ప్రవాసులను దేశం నుండి బహిష్కరించింది. వీరిపై మాదక ద్రవ్యాల సంబంధిత కేసులు నమోదైన కరణంగా వీరిపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ దేశ బహిష్కరణ వేటు వేసింది. డ్రగ్స్ సంబంధిత కేసుల్లో బహిష్కరించబడిన జాబితాలో ఇండియన్, ఈజిప్షియన్ కమ్యూనిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది గత సంవత్సరాల కంటే ఎక్కువ కావడం విశేషం. గత కొన్నేళ్లుగా వివిధ రకాలైన మాదక ద్రవ్యాలను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!









