కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 5 హోటళ్ళపై చర్యలు
- January 14, 2022మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, ఐదు హోటళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కోవిడ్ 19 నిబంధనల్ని పాటించకపోవడం వల్లనే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని హోటళ్ళు, టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలనీ, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ