అహ్మది పోర్టు రిఫైనరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2022కువైట్: మినా అల్ అహ్మది పోర్టు రిఫైనరీలోని గ్యాస్ లిక్విఫకేషన్ యూనిట్ నిర్వహణ పనుల సమయంలో అగ్ని ప్రమాదం కారణంగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా వుందని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ పేర్కొంది. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిందని సంస్థ పేర్కొంది. కాగా, రిఫైనరీ మరియు ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు