స్పాన్సరర్స్, పార్టనర్స్కి మొహమ్మద్ సన్మానం
- March 26, 2016వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 21 వ దుబాయ్ వరల్డ్కప్ పార్టనర్స్, స్పాన్సరర్స్ను మేదాన్ రేస్ కోర్స్లో సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఇలాంటి ఈవెంట్స్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ వరల్డ్ కప్ 21 ఏళ్ళ క్రితం ప్రారంభమైనప్పటినుంచీ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్ 'కీ స్ట్రేటజిక్ పార్టనర్'గా గౌరవించబడింది. దుబాయ్ వరల్డ్ కప్ ప్రపంచంలోనే రిచ్చెస్ట్ రేస్గా గుర్తింపు పొందింది. ఫైనల్ క్లయిమాక్స్ 10 మిలియన్ల వరల్డ్కప్, 2000 మీటర్లు ఉంటుంది.
తాజా వార్తలు
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం