స్పాన్సరర్స్, పార్టనర్స్కి మొహమ్మద్ సన్మానం
- March 26, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 21 వ దుబాయ్ వరల్డ్కప్ పార్టనర్స్, స్పాన్సరర్స్ను మేదాన్ రేస్ కోర్స్లో సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఇలాంటి ఈవెంట్స్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ వరల్డ్ కప్ 21 ఏళ్ళ క్రితం ప్రారంభమైనప్పటినుంచీ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్ 'కీ స్ట్రేటజిక్ పార్టనర్'గా గౌరవించబడింది. దుబాయ్ వరల్డ్ కప్ ప్రపంచంలోనే రిచ్చెస్ట్ రేస్గా గుర్తింపు పొందింది. ఫైనల్ క్లయిమాక్స్ 10 మిలియన్ల వరల్డ్కప్, 2000 మీటర్లు ఉంటుంది.
తాజా వార్తలు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!









