స్పాన్సరర్స్, పార్టనర్స్కి మొహమ్మద్ సన్మానం
- March 26, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 21 వ దుబాయ్ వరల్డ్కప్ పార్టనర్స్, స్పాన్సరర్స్ను మేదాన్ రేస్ కోర్స్లో సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఇలాంటి ఈవెంట్స్ని నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్ వరల్డ్ కప్ 21 ఏళ్ళ క్రితం ప్రారంభమైనప్పటినుంచీ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎమిరేట్స్ ఎయిర్లైన్ 'కీ స్ట్రేటజిక్ పార్టనర్'గా గౌరవించబడింది. దుబాయ్ వరల్డ్ కప్ ప్రపంచంలోనే రిచ్చెస్ట్ రేస్గా గుర్తింపు పొందింది. ఫైనల్ క్లయిమాక్స్ 10 మిలియన్ల వరల్డ్కప్, 2000 మీటర్లు ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







