11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష బోధన నుంచి వెసులుబాటు
- January 17, 2022
సౌదీ: పబ్లిక్ హెల్త్ అథారిటీ (వకాయా), మొత్తం 11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష విద్యా బోధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ మినహాయింపు ఇస్తున్నారు. రానున్న ఆదివారం.. అంటే జనవరి 23 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ళ లోపు ఎలిమెంటరీ స్కూళ్ళు, కిండర్ గార్టెన్లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!









