11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష బోధన నుంచి వెసులుబాటు
- January 17, 2022
సౌదీ: పబ్లిక్ హెల్త్ అథారిటీ (వకాయా), మొత్తం 11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష విద్యా బోధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ మినహాయింపు ఇస్తున్నారు. రానున్న ఆదివారం.. అంటే జనవరి 23 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ళ లోపు ఎలిమెంటరీ స్కూళ్ళు, కిండర్ గార్టెన్లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







