11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష బోధన నుంచి వెసులుబాటు

- January 17, 2022 , by Maagulf
11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష బోధన నుంచి వెసులుబాటు

సౌదీ: పబ్లిక్ హెల్త్ అథారిటీ (వకాయా), మొత్తం 11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష విద్యా బోధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ మినహాయింపు ఇస్తున్నారు. రానున్న ఆదివారం.. అంటే జనవరి 23 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ళ లోపు ఎలిమెంటరీ స్కూళ్ళు, కిండర్ గార్టెన్లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com