తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు...
- January 19, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3557 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో ముగ్గురు మృతి చెందినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1474 కరోనా కేసులు నమోదయ్యాయి.హైదరాబాద్ లో కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.కరోనా అనుమానాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.వైద్యారోగ్య సర్వే ప్రకారం తెలంగాణలో సుమారు 20 లక్షల మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలో 15 లక్షల మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ సర్వే నివేదిక తెలియజేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!









