లాహోర్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి:53మంది మృతి

- March 27, 2016 , by Maagulf
లాహోర్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి:53మంది మృతి

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఓ పార్కులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 53మంది మరణించారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడంతో రద్దీగా ఉన్న పార్కులో వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com