ఫేక్ కోవిడ్ ఫలితాలపై హెల్త్ కేర్ గ్రూప్ ఫిర్యాదు
- January 20, 2022
యూఏఈ: యూఏఈలో ప్రముఖ హెల్త్ కేర్ ప్రొవైడర్స్,ఫేక్ నెగెటివ్ ఆర్టి పీసీఆర్ టెస్టు ఫలితాలపై హెచ్చరించడం జరిగింది.ట్రావెల్ సంబంధిత అవసరాల నిమిత్తం సర్టిఫికెట్ల కోసం ప్రయత్నించేవారు ఫేక్ సర్టిఫికెట్ల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఈ మేరకు పౌరులు, నివాసితుల్ని అప్రమత్తం చేసింది. హెల్త్ కేర్ కంపెనీల తరఫున థర్డ్ పార్టీ ఏజెంట్లు ఫేక్ రిపోర్టులు జారీ చేస్తున్నట్లు తేలింది. కాగా, ఈ మేరకు సదరు కంపెనీ దుబాయ్ పోలీస్ వద్ద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.దుబాయ్ పోలీస్ ఈ కేసుని విచారిస్తోంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







