ఫేక్ కోవిడ్ ఫలితాలపై హెల్త్ కేర్ గ్రూప్ ఫిర్యాదు
- January 20, 2022
యూఏఈ: యూఏఈలో ప్రముఖ హెల్త్ కేర్ ప్రొవైడర్స్,ఫేక్ నెగెటివ్ ఆర్టి పీసీఆర్ టెస్టు ఫలితాలపై హెచ్చరించడం జరిగింది.ట్రావెల్ సంబంధిత అవసరాల నిమిత్తం సర్టిఫికెట్ల కోసం ప్రయత్నించేవారు ఫేక్ సర్టిఫికెట్ల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఈ మేరకు పౌరులు, నివాసితుల్ని అప్రమత్తం చేసింది. హెల్త్ కేర్ కంపెనీల తరఫున థర్డ్ పార్టీ ఏజెంట్లు ఫేక్ రిపోర్టులు జారీ చేస్తున్నట్లు తేలింది. కాగా, ఈ మేరకు సదరు కంపెనీ దుబాయ్ పోలీస్ వద్ద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.దుబాయ్ పోలీస్ ఈ కేసుని విచారిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







