సదరన్ గవర్నరేట్లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు, ఉల్లంఘనులపై బహిష్కరణ వేటు
- January 20, 2022
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), సదరన్ గవర్నరేటులో తనిఖీల్ని నిర్వహించింది. నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ సహకారంతో ఈ తనిఖీలు జరిగాయి. పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీల్ని నిర్వహించి, ఉల్లంఘనుల్ని గుర్తించారు. ఎల్ఎంఆర్ఎ చట్టం అలాగే రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించిన పలువురు కార్మికుల్ని గుర్తించి, వారిలో కొందరిపై బహిష్కరణ వేటు వేశారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







