సదరన్ గవర్నరేట్లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు, ఉల్లంఘనులపై బహిష్కరణ వేటు
- January 20, 2022
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), సదరన్ గవర్నరేటులో తనిఖీల్ని నిర్వహించింది. నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ సహకారంతో ఈ తనిఖీలు జరిగాయి. పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీల్ని నిర్వహించి, ఉల్లంఘనుల్ని గుర్తించారు. ఎల్ఎంఆర్ఎ చట్టం అలాగే రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించిన పలువురు కార్మికుల్ని గుర్తించి, వారిలో కొందరిపై బహిష్కరణ వేటు వేశారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని









