సదరన్ గవర్నరేట్లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు, ఉల్లంఘనులపై బహిష్కరణ వేటు
- January 20, 2022
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), సదరన్ గవర్నరేటులో తనిఖీల్ని నిర్వహించింది. నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ సహకారంతో ఈ తనిఖీలు జరిగాయి. పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీల్ని నిర్వహించి, ఉల్లంఘనుల్ని గుర్తించారు. ఎల్ఎంఆర్ఎ చట్టం అలాగే రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించిన పలువురు కార్మికుల్ని గుర్తించి, వారిలో కొందరిపై బహిష్కరణ వేటు వేశారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







