సాంకేతిక సమస్యలపై నీట్ అభ్యర్థుల ఆవేదన
- January 22, 2022బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) అభ్యర్థులు (విద్యార్థులు) సాంకేతిక సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్నారై) కోటా కింద వైద్య కళాశాలల్లో సీట్ల కోసం నీట్ పరీక్ష జరుగుతుంటుంది.మరో రెండు రోజుల్లో కౌన్సిలింగ్ సెషన్ ముగియనున్న దరిమిలా, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ మరియు డెంటల్ విభాగాలు, ఇతర కోర్సులకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య విద్యా కళాశాలల్లో సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు, పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కౌన్సిలింగ్ జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల