ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనున్న యూఏఈ
- January 27, 2022యూఏఈ: త్వరలో ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనుంది యూఏఈ. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు వీలుగా వినియోగదారుల సౌకర్యార్థం ఈ నిబంధన తీసుకురానున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఏయే పదార్థాలతో ఆ ఆహార పదార్థాలు తయారయ్యాయి? వాటి ద్వారా లభించే కేలరీలు ఎన్ని? లాంటి పూర్తి వివరాలు ఇకపై లేబుళ్ళ రూపంలో ఆయా ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ