భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్కు కరోనా పాజిటివ్...
- January 27, 2022న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి దేశ ఉప రాష్ట్రపతి వరకు అందిరిని కోవిడ్ పట్టి పీడిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేరు కూడా చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో ప్రకటించి, ఇటీవల తనను సంప్రదించిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు గతంలో తనతో పరిచయం ఉన్న వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ