ఉమ్ అల్ కువైన్‌లో 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి

- January 28, 2022 , by Maagulf
ఉమ్ అల్ కువైన్‌లో 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి

ఉమ్ అల్ కువైన్: 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఇంటి నుంచి కాకుండా ఆఫీసు నుంచి విధి నిర్వహణ చేయనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. మిగిలిన 30 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించారు. కోవిడ్ పాండమిక్ తీవ్రత నేపథ్యంలో జనవరి నెలాఖరు వరకు 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు వీలు కల్పించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com