కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ

- January 29, 2022 , by Maagulf
కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ

కువైట్: కువైట్‌లో భారత రాయబారి అయిన శిబి జార్జి, కువైట్ హెలత్ మినిస్టర్ డాక్టర్ ఖాలెద్ మెవాస్ అల్ సయీద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కువైట్‌లో భారతీయులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కోవాగ్జిన్, కువైట్‌లో భారత దేశం నుంచి వచ్చిన మెడికల్ ప్రొఫెషనల్స్ నియామకం సహా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా వైద్య రంగంలో పరస్పర సహకారం మరింత పెంపొందించుకునే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com