కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- January 29, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారి అయిన శిబి జార్జి, కువైట్ హెలత్ మినిస్టర్ డాక్టర్ ఖాలెద్ మెవాస్ అల్ సయీద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కువైట్లో భారతీయులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కోవాగ్జిన్, కువైట్లో భారత దేశం నుంచి వచ్చిన మెడికల్ ప్రొఫెషనల్స్ నియామకం సహా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా వైద్య రంగంలో పరస్పర సహకారం మరింత పెంపొందించుకునే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!







