కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- January 29, 2022
కువైట్: కువైట్లో భారత రాయబారి అయిన శిబి జార్జి, కువైట్ హెలత్ మినిస్టర్ డాక్టర్ ఖాలెద్ మెవాస్ అల్ సయీద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కువైట్లో భారతీయులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కోవాగ్జిన్, కువైట్లో భారత దేశం నుంచి వచ్చిన మెడికల్ ప్రొఫెషనల్స్ నియామకం సహా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా వైద్య రంగంలో పరస్పర సహకారం మరింత పెంపొందించుకునే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







