తెలంగాణ కరోనా అప్డేట్
- January 31, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు నమోదు అయ్యాయి. మరోవైపు 4,413 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 37,168యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..







