60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్: ఇన్స్యూరెన్స్ వల్ల ఆలస్యం
- February 01, 2022
కువైట్: యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్ విషయమై అధికారిక గెజిట్ విడుదలైనప్పటికీ, ఇన్స్యూరెన్స్ నిబంధనల వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇన్స్యూరెన్స్ కంపెనీలు 50 దినార్ల రుసుముతోపాటు, ప్రతి కన్సల్టేషన్ సందర్భంగా ఐదు దినార్లు అలాగే రోగి ఖచ్చితంగా ఆసుపత్రి బిల్లులో 10 శాతం చెల్లించేలా నిబంధన విధించగా, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఇందుకు అంగీకరించడంలేదు. ఏడాదికి 250 కువైటీ దినార్లతో రెసిడెన్సీ రెన్యువల్కి పిఎఎం అనుమతిచ్చింది. అయితే, ఇందుకు చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్ ఏదైనా ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి కలిగి వుండడం వలసదారులకు తప్పనిసరి.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!









