60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్: ఇన్స్యూరెన్స్ వల్ల ఆలస్యం
- February 01, 2022
కువైట్: యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్ విషయమై అధికారిక గెజిట్ విడుదలైనప్పటికీ, ఇన్స్యూరెన్స్ నిబంధనల వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇన్స్యూరెన్స్ కంపెనీలు 50 దినార్ల రుసుముతోపాటు, ప్రతి కన్సల్టేషన్ సందర్భంగా ఐదు దినార్లు అలాగే రోగి ఖచ్చితంగా ఆసుపత్రి బిల్లులో 10 శాతం చెల్లించేలా నిబంధన విధించగా, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఇందుకు అంగీకరించడంలేదు. ఏడాదికి 250 కువైటీ దినార్లతో రెసిడెన్సీ రెన్యువల్కి పిఎఎం అనుమతిచ్చింది. అయితే, ఇందుకు చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్ ఏదైనా ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి కలిగి వుండడం వలసదారులకు తప్పనిసరి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







