అబుధాబి: ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరవుతున్న విద్యార్థులు
- February 01, 2022
అబుధాబి: మూడు వారాల రిమోట్ లెర్నింగ్ తర్వాత అబుధాబి స్కూళ్ళకు విద్యార్థులు భౌతికంగా హాజరవడం ప్రారంభమయ్యింది. 6 నుంచి 9 గ్రేడ్లకు సంబంధించి ప్రైవేటు స్కూళ్ళలోనూ, 6 నుంచి 11 గ్రేడ్ల వరకు పబ్లిక్ స్కూళ్ళలోనూ విద్యార్థులు హాజరవుతున్నారు. కిండర్గార్టెన్ నుంచి గ్రేడ్ 5 వరకు విద్యార్థులు 1, 11, 12 గ్రేడ్ల ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులు ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ జనవరి 24 నుంచి కొనసాగిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ళు హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ (రోజు విడిచి రోజు ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్) కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









