ఒమన్లో చెక్ బౌన్సు కేసులు సర్వసాధారణం.!
- February 01, 2022
మస్కట్: సాధారణ నేరాల జాబితాలో చెక్ బౌన్ కేసులు టాప్ పొజిషన్లో నిలిచాయి సంఖ్యా పరంగా. 2021లో 7,000 కేసులు బౌన్స్డ్ చెక్కులకు సంబంధించినవి నమోదయ్యాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అహ్మద్ బిన్ సైద్ అల్ షుకైలి ఈ విషయాన్ని వెల్లడించారు. చెక్ బౌన్స్ (7,143) తర్వాతి స్థానంలో ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ (2,894 కేసులు) నిలిచింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మొత్తంగా 28,201 కేసుల్ని గత ఏడాదిలో డీల్ చేయడం జరిగింది. మొత్తం క్రిమినల్ కేసుల్లో పెరుగుదల 73గా నమోదయ్యింది 2020తో పోల్చితే. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి 111 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 55 కేసుల్ని న్యాయస్థానానికి రిఫర్ చేయడం జరిగింది. మానవ అక్రమ రవాణాకి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. 2021లో మొత్తంగా 34,873 మంది నిందితులుగా తేలారు. 10,350 క్రిమినల్ జడ్జిమెంట్లు వచ్చాయి.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









