ఒమన్లో చెక్ బౌన్సు కేసులు సర్వసాధారణం.!
- February 01, 2022
మస్కట్: సాధారణ నేరాల జాబితాలో చెక్ బౌన్ కేసులు టాప్ పొజిషన్లో నిలిచాయి సంఖ్యా పరంగా. 2021లో 7,000 కేసులు బౌన్స్డ్ చెక్కులకు సంబంధించినవి నమోదయ్యాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అహ్మద్ బిన్ సైద్ అల్ షుకైలి ఈ విషయాన్ని వెల్లడించారు. చెక్ బౌన్స్ (7,143) తర్వాతి స్థానంలో ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ (2,894 కేసులు) నిలిచింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మొత్తంగా 28,201 కేసుల్ని గత ఏడాదిలో డీల్ చేయడం జరిగింది. మొత్తం క్రిమినల్ కేసుల్లో పెరుగుదల 73గా నమోదయ్యింది 2020తో పోల్చితే. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి 111 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 55 కేసుల్ని న్యాయస్థానానికి రిఫర్ చేయడం జరిగింది. మానవ అక్రమ రవాణాకి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. 2021లో మొత్తంగా 34,873 మంది నిందితులుగా తేలారు. 10,350 క్రిమినల్ జడ్జిమెంట్లు వచ్చాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







