సౌదీలో 2.79 శాతం పెరిగిన రెమిటెన్స్ లు
- February 02, 2022
సౌదీ అరేబియా: 2015 నుండి ప్రవాసుల రెమిటెన్స్(ప్రవాసులు తమ దేశాలకు బదిలీ చేసిన డబ్బు) లలో అత్యధిక పెరుగుదల నమోదైంది. సౌదీలోని ప్రవాసుల వ్యక్తిగత చెల్లింపులు 2.79 శాతం పెరిగాయి. ఇది దాదాపు SR4.18 బిలియన్లకు సమానం. 2020లో SR149.69 బిలియన్ ($39.92 బిలియన్)తో పోలిస్తే, 2021లో రెమిటెన్స్ లు SR153.87 బిలియన్లకు ($41.03 బిలియన్లు) చేరాయి. అత్యధికంగా 2015లో SR156.86 బిలియన్ ($ 41.83 బిలియన్లు) ట్రాన్స్ సక్షన్స్ నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం