సౌదీలో 2.79 శాతం పెరిగిన రెమిటెన్స్ లు
- February 02, 2022
సౌదీ అరేబియా: 2015 నుండి ప్రవాసుల రెమిటెన్స్(ప్రవాసులు తమ దేశాలకు బదిలీ చేసిన డబ్బు) లలో అత్యధిక పెరుగుదల నమోదైంది. సౌదీలోని ప్రవాసుల వ్యక్తిగత చెల్లింపులు 2.79 శాతం పెరిగాయి. ఇది దాదాపు SR4.18 బిలియన్లకు సమానం. 2020లో SR149.69 బిలియన్ ($39.92 బిలియన్)తో పోలిస్తే, 2021లో రెమిటెన్స్ లు SR153.87 బిలియన్లకు ($41.03 బిలియన్లు) చేరాయి. అత్యధికంగా 2015లో SR156.86 బిలియన్ ($ 41.83 బిలియన్లు) ట్రాన్స్ సక్షన్స్ నమోదయ్యాయి.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









