సౌదీలో 2.79 శాతం పెరిగిన రెమిటెన్స్ లు
- February 02, 2022
సౌదీ అరేబియా: 2015 నుండి ప్రవాసుల రెమిటెన్స్(ప్రవాసులు తమ దేశాలకు బదిలీ చేసిన డబ్బు) లలో అత్యధిక పెరుగుదల నమోదైంది. సౌదీలోని ప్రవాసుల వ్యక్తిగత చెల్లింపులు 2.79 శాతం పెరిగాయి. ఇది దాదాపు SR4.18 బిలియన్లకు సమానం. 2020లో SR149.69 బిలియన్ ($39.92 బిలియన్)తో పోలిస్తే, 2021లో రెమిటెన్స్ లు SR153.87 బిలియన్లకు ($41.03 బిలియన్లు) చేరాయి. అత్యధికంగా 2015లో SR156.86 బిలియన్ ($ 41.83 బిలియన్లు) ట్రాన్స్ సక్షన్స్ నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







