ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
- February 02, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఈ విషయం ప్రకటించారు. ఏపీ రాజధాని గురించి బీజేపీ ఎంపీ జీవీల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చాలా క్లియర్గా సమాధానం ఇచ్చారు. గతంలో తిరుపతి పర్యటనలోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అమరావతికి మద్దతుగా రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ఉద్యమించాలని దిశా నిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!