కొత్త ఎంట్రీ విధానాన్ని ప్రకటించిన బహ్రెయిన్
- February 04, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కొత్త ఎంట్రీ విధానాన్ని సివిల్ ఏవియేషన్ అఫైర్స్ అప్ డేట్ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ప్రయాణానికి ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించకుండానే బహ్రెయిన్ రావొచ్చు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ముందు జాగ్రత్తలు కొనసాగనున్నాయి. బహ్రెయిన్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు క్వారంటైన్ నిబంధులు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే విమాన ప్రయాణంలో, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక ప్రికాషన్స్ అమల్లో ఉంటాయని సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!