ఈ ఏడాది నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100,000కి పైగానే.!
- February 04, 2022
బహ్రెయిన్: ఈ ఏడాది ఇప్పటిదాకా సుమారు 100,000 ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ కేసులు నమోదయినట్లు మిలిటరీ ఆసుపత్రి ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనాఫ్ అల్ కహ్తానీ చెప్పారు. 14 మంది ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది వచ్చిన డెల్టా నుంచి ఇప్పటి దాకా మొత్తంగా 787 మంది ప్రాణాలు కోల్పోయారు. 112,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. వ్యాక్సినేషన్ ద్వారా మరణాలు, ఆసుపత్రి చేరిక వంటివి తగ్గినట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!