ఏపీ కరోనా అప్డేట్

- February 04, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 4,198 కరోనా కేసులు నమోదయ్యాయ. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఏపీలో 22,97,369కి చేరిన కరోనా కేసులు చేరాయి. కరోనా కారణంగా 14,646 మరణాలు సంభవించాయి. ఏపీలో 83,364 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,94,359 మంది రికవరీ చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com