మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్పుల్ రంగు.!
- February 04, 2022
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్పుల్ రంగుని అద్దారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి గుర్తుగా. క్యాన్సర్ పట్ల అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిల్లో భాగంగా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్పుల్ రంగులు అద్దారు లైట్ల ద్వారా. ఈ విషయాన్ని ఒమన్ ఎయిర్ పోర్ట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







