హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- October 03, 2025
రియాద్: హెయిల్లోని మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలకు పాల్పడినందుకు ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ అండ్ కాంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్తో సమన్వయంతో ఈ అరెస్టు చేసినట్లు హెయిల్ పోలీసులు తెలిపారు. నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించినట్టు వెల్లడించారు. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు హెయిల్ ప్రాంతీయ మేయర్టీ సంస్థపై జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







