ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- October 03, 2025
మనామా: ఇటీవల ఇజ్రాయెల్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న బహ్రెయిన్ పౌరుల పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయలో ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల పౌరుల పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొంది. వారి త్వరిత విడుదల కోసం అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
టెల్ అవీవ్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుతుందన్నారు. తమ పౌరులు రాజ్యానికి సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మానవతా సహాయం మరియు విదేశీ కార్యకర్తలను తీసుకెళ్తున్న 39 పడవలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకోవడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







