ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- October 03, 2025
మనామా: ఇటీవల ఇజ్రాయెల్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న బహ్రెయిన్ పౌరుల పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయలో ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల పౌరుల పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొంది. వారి త్వరిత విడుదల కోసం అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
టెల్ అవీవ్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుతుందన్నారు. తమ పౌరులు రాజ్యానికి సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మానవతా సహాయం మరియు విదేశీ కార్యకర్తలను తీసుకెళ్తున్న 39 పడవలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకోవడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









