ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- October 03, 2025
మనామా: ఇటీవల ఇజ్రాయెల్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న బహ్రెయిన్ పౌరుల పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయలో ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల పౌరుల పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొంది. వారి త్వరిత విడుదల కోసం అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
టెల్ అవీవ్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుతుందన్నారు. తమ పౌరులు రాజ్యానికి సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మానవతా సహాయం మరియు విదేశీ కార్యకర్తలను తీసుకెళ్తున్న 39 పడవలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకోవడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!







