భారత రాయబారిని కలిసిన సోషల్ ఎఫైర్స్ మినిస్టర్
- February 07, 2022
కువైట్: మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ ఎఫైర్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముబారక్ జైద్ అల్ అరో అల్ ముతైరి, కువైట్లో భారత రాయబారి శిబి జార్జికి తన కార్యాలయంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ప్రత్యేక ఏర్పాట్లు అలాగే కువైట్లో భారత కమ్యూనిటీ సంక్షేమం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు భారత ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..