భారత రాయబారిని కలిసిన సోషల్ ఎఫైర్స్ మినిస్టర్

- February 07, 2022 , by Maagulf
భారత రాయబారిని కలిసిన సోషల్  ఎఫైర్స్ మినిస్టర్

కువైట్: మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ ఎఫైర్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముబారక్ జైద్ అల్ అరో అల్ ముతైరి, కువైట్‌లో భారత రాయబారి శిబి జార్జికి తన కార్యాలయంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ప్రత్యేక ఏర్పాట్లు అలాగే కువైట్‌లో భారత కమ్యూనిటీ సంక్షేమం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు భారత ఎంబసీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com