ఎక్స్ పో 2020 దుబాయ్: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ డ్రాలో విజేతలు వీరే
- February 08, 2022_1644294673.jpg)
దుబాయ్: ఎక్స్ పో 2020 దుబాయ్ ఇండియా పెవిలియన్లో ఎయిర్ ఇండియా ‘ఎక్స్ ప్రెస్ లక్కీ డ్రా’లో ఇద్దరు ఇండియన్స్ విజేతలుగా నిలిచారు. భారత కాన్సుల్-జనరల్ డాక్టర్ అమన్ పూరితో పాటు టాటా సన్స్ & కంపెనీల అధికారులు, GMEA ప్రాంతానికి చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారుల సమక్షంలో తీసిన డ్రా లో సలోని సచిన్ షా, సన్హా షెజ్రిన్లు విజేతలుగా నిలిచారు. దాంతో వీరు ఇండియాలో ఏదైనా ప్రాంతానికి ఆగస్టు 31 లోపు అమల్లో ఉండే ఉచిత రౌండ్-ట్రిప్ టిక్కెట్లను పొందారు. ఇటీవల ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ప్రయాణించిన వారు తమ బోర్డింగ్ పాస్లను ఇండియా పెవిలియన్ వద్ద ఉన్న ఎయిర్ ఇండియా కియోస్క్ లో చూపడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!