ప్రయాణీకులకు పీసీఆర్ రద్దు చేసే యోచన
- February 08, 2022
కువైట్: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న దరిమిలా, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష రద్దు చేసే దిశగా ఓ సూచన మినిస్టీరియల్ కోవిడ్ ఎమర్జన్సీ కమిటీ ముందుకు వెళ్ళింది. వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు వారం రోజులపాటు హోం క్వారంటైన్ విధించేలా కూడా ఓ సూచన చేయడం జరిగింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే హోం క్వారంటైన్ రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా చేశారు. ఈ ప్రతిపాదనపై మినిస్టీరియల్ కరోనా ఎమర్జన్సీ కమిటీ చర్చించనుంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







