ప్రయాణీకులకు పీసీఆర్ రద్దు చేసే యోచన
- February 08, 2022
కువైట్: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న దరిమిలా, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష రద్దు చేసే దిశగా ఓ సూచన మినిస్టీరియల్ కోవిడ్ ఎమర్జన్సీ కమిటీ ముందుకు వెళ్ళింది. వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు వారం రోజులపాటు హోం క్వారంటైన్ విధించేలా కూడా ఓ సూచన చేయడం జరిగింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే హోం క్వారంటైన్ రద్దు చేయాలన్న ప్రతిపాదన కూడా చేశారు. ఈ ప్రతిపాదనపై మినిస్టీరియల్ కరోనా ఎమర్జన్సీ కమిటీ చర్చించనుంది.
తాజా వార్తలు
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!







