ప్రైవేటు ఫార్మసీలు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు మాత్రమే విక్రయించాలి
- February 08, 2022
బహ్రెయిన్: నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫార్మసీలు కేవలం కోవిడ్ 19 యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులను మాత్రమే విక్రయించాల్సి వుంటుంది. అలా చేసుకునే పరీక్షల వివరాల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో చూపించరు. కొన్ని ప్రైవేటు ఫార్మసీలు నిర్వహించే కోవిడ్ 19 యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టుల వివరాలు మినిస్ట్రీ పోర్టల్లో పబ్లిష్ చేయబడతాయంటూ ఓ పుకారు ప్రచారంలో వున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..