ప్రైవేటు ఫార్మసీలు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు మాత్రమే విక్రయించాలి
- February 08, 2022
బహ్రెయిన్: నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫార్మసీలు కేవలం కోవిడ్ 19 యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులను మాత్రమే విక్రయించాల్సి వుంటుంది. అలా చేసుకునే పరీక్షల వివరాల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో చూపించరు. కొన్ని ప్రైవేటు ఫార్మసీలు నిర్వహించే కోవిడ్ 19 యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టుల వివరాలు మినిస్ట్రీ పోర్టల్లో పబ్లిష్ చేయబడతాయంటూ ఓ పుకారు ప్రచారంలో వున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







