ప్రైవేటు ఫార్మసీలు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు మాత్రమే విక్రయించాలి

- February 08, 2022 , by Maagulf
ప్రైవేటు ఫార్మసీలు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు మాత్రమే విక్రయించాలి

బహ్రెయిన్: నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫార్మసీలు కేవలం కోవిడ్ 19 యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులను మాత్రమే విక్రయించాల్సి వుంటుంది. అలా చేసుకునే పరీక్షల వివరాల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్‌సైట్‌లో చూపించరు. కొన్ని ప్రైవేటు ఫార్మసీలు నిర్వహించే కోవిడ్ 19 యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టుల వివరాలు మినిస్ట్రీ పోర్టల్‌లో పబ్లిష్ చేయబడతాయంటూ ఓ పుకారు ప్రచారంలో వున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ స్పష్టతనిచ్చింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com