వర్కర్ వీసా అప్రూవల్: ఇకపై నిమిషాల వ్యవధిలోనే.!
- February 09, 2022
దోహా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఫాస్ట్ ట్రాక్ ఎలక్ట్రానిక్ సర్వీస్ విధానం ద్వారా లేబర్ మార్కెట్ అవసరాల్ని తీర్చనుంది. వీసా అప్రూవల్ ఇకపై నిమిషాల వ్యవధిలోనే జరగనుంది. విదేశాల నుంచి ఖతార్ వీసా పొందేందుకోసం ఈ ఎలక్ట్రానిక్ సేవను అందుబాటులోకి తెస్తున్నారు. లేబర్ చట్టానికి అనుగుణంగా మాత్రమే ఆయా కంపెనీలు ఈ సౌకర్యాన్ని పొందే వీలుంది. కొత్త అలాగే ఇప్పటికే వున్న సంస్థలు తమ కార్యకలాపాల్ని మరింత పెంచుకునేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. కొత్ లేబర్ మార్కెట్ అనుమతుల కోసం స్మార్ట్ కార్డ్ అవసరం. సంస్థ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. నేషనల్ అథెంటికేషన్ సిస్టమ్లోకి యాక్సెస్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ సమాచారం సహా పలు వివరాల్ని పొందుపర్చాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..