వర్కర్ వీసా అప్రూవల్: ఇకపై నిమిషాల వ్యవధిలోనే.!
- February 09, 2022
దోహా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఫాస్ట్ ట్రాక్ ఎలక్ట్రానిక్ సర్వీస్ విధానం ద్వారా లేబర్ మార్కెట్ అవసరాల్ని తీర్చనుంది. వీసా అప్రూవల్ ఇకపై నిమిషాల వ్యవధిలోనే జరగనుంది. విదేశాల నుంచి ఖతార్ వీసా పొందేందుకోసం ఈ ఎలక్ట్రానిక్ సేవను అందుబాటులోకి తెస్తున్నారు. లేబర్ చట్టానికి అనుగుణంగా మాత్రమే ఆయా కంపెనీలు ఈ సౌకర్యాన్ని పొందే వీలుంది. కొత్త అలాగే ఇప్పటికే వున్న సంస్థలు తమ కార్యకలాపాల్ని మరింత పెంచుకునేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. కొత్ లేబర్ మార్కెట్ అనుమతుల కోసం స్మార్ట్ కార్డ్ అవసరం. సంస్థ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. నేషనల్ అథెంటికేషన్ సిస్టమ్లోకి యాక్సెస్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ సమాచారం సహా పలు వివరాల్ని పొందుపర్చాలి.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







