భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 1241 మంది మరణించారు.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 4 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరుకోగా.. అందులో 4,11,80,751 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,06,520 మంది చనిపోయారు. ప్రస్తుతం 7లక్షల 90వేల 789 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









