భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 1241 మంది మరణించారు.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 4 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరుకోగా.. అందులో 4,11,80,751 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,06,520 మంది చనిపోయారు. ప్రస్తుతం 7లక్షల 90వేల 789 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







