భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 1241 మంది మరణించారు.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 4 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరుకోగా.. అందులో 4,11,80,751 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,06,520 మంది చనిపోయారు. ప్రస్తుతం 7లక్షల 90వేల 789 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..