దుబాయ్ లో ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్.. అధ్యయనానికి ఒప్పందం
- February 10, 2022
దుబాయ్: దుబాయ్ ట్రామ్ కోసం టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి చైనాకు చెందిన సీఆర్ఆర్సీ(CRRC) ఝుజౌతో ఒప్పందంపై దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్ ఏజెన్సీ, RTA CEO అబ్దుల్ మొహసేన్ ఇబ్రహీం యూన్స్, CRRC ఝుజౌ CEO యాంగ్ జిగువో ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్లో ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్ను రూపొందించే సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి చైనీస్ CRRC ఝుజౌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఇబ్రహీం యూన్స్ తెలిపారు. ట్రాక్లెస్ ట్రామ్ సిస్టమ్ అనేది ఆధునిక సౌకర్యవంతమైన వ్యవస్థ అని, ఇది ప్రజా రవాణా ఖర్చు, ఇంధనం ఆదా చేస్తుందన్నారు. ఈ సందర్భంగా జిగువో మాట్లాడుతూ.. వినూత్నమైన, స్మార్ట్, గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ సొల్యూషన్స్ దుబాయ్కి అందించడానికి ఎదురుచూస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!







