ఎత్తయిన పర్వతంపై కొత్తగా థ్రిల్లింగ్ రైడ్: వచ్చేవారం ప్రారంభం
- February 11, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ, యూఏఈలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం వద్ద థ్రిల్లింగ్ రైడ్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో ఈ కోస్టర్ అతి పొడవైనది, మొట్టమొదటిది కూడా. హజార్ పర్వత సానువుల నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కిందికి రైడర్స్ వచ్చేలా దీన్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







