ఎత్తయిన పర్వతంపై కొత్తగా థ్రిల్లింగ్ రైడ్: వచ్చేవారం ప్రారంభం
- February 11, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ, యూఏఈలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం వద్ద థ్రిల్లింగ్ రైడ్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో ఈ కోస్టర్ అతి పొడవైనది, మొట్టమొదటిది కూడా. హజార్ పర్వత సానువుల నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కిందికి రైడర్స్ వచ్చేలా దీన్ని తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







