2,754 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్
- February 13, 2022
కువైట్: ఐరోపా దేశం నుంచి విదేశీ లిక్కర్ ని దిగుమతి చేసుకుంటున్న ఐదుగురు నిందితులను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది. వారి వద్ద ఉన్న 2,754 లిక్కర్ బాటిళ్లు, కిలో హషీష్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూరోపియన్ దేశం నుండి దేశంలోకి దిగుమతి చేసుకున్న లిక్కర్ ను తీసుకురావడానికి ఒక సిటిజన్ ప్రయత్నించగా.. సమాచారం అందుకున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతడిచ్చిన సమాచారం మేరకు అమ్ఘరా ప్రాంతంలోని గోదాములో దాచిన సుమారు 2,754 దిగుమతి చేసుకున్న లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా లిక్కర్ అక్రమ రవాణాలో భాగమైన మిగతా ముఠా సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో అరబ్ జాతీయలు కూడా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 200 వేల దినార్లుగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







