భారత్ కరోనా అప్డేట్
- February 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,113 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.91,930 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 346 మంది మృతి చెందారు. కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా నమోదైంది.దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,78,882కు చేరుకుంది. కోవిడ్ తో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 5,09,011గా ఉంది.వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,72,95,87,490కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
తాజా వార్తలు
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్







