భారత్‌ కరోనా అప్డేట్

- February 14, 2022 , by Maagulf
భారత్‌ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,113 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.91,930 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 346 మంది మృతి చెందారు. కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా నమోదైంది.దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,78,882కు చేరుకుంది. కోవిడ్ తో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 5,09,011గా ఉంది.వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,72,95,87,490కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com