అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని మోడీ

- February 14, 2022 , by Maagulf
అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని  మోడీ

న్యూఢిల్లీ:  PSLV C52 మిష‌న్ విజ‌య‌వంతం అవ్వ‌డంపై ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌ మోడీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ప్ర‌ధాని మోడీ అభినంద‌న‌లు తెలిపారు. ఉప‌గ్ర‌హాల‌తో వ్య‌వ‌సాయం, అట‌వీ ప్లాంటేష‌న్ , భూమిపై జ‌రిగే మార్పులు, వ‌ర‌ద‌లు వంటి విప‌త్తుల్లో నాణ్య‌మైన ఛాయా చిత్రాల ద్వారా స‌మాచారం అందించ‌వ‌చ్చ‌ని తెలిపారు.శ్రీహ‌రికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో నేడు నిర్వహించిన  PSLV C52 ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com