ఫేక్ న్యూస్: బహ్రెయిన్ వెబ్సైట్పై చర్యలు
- February 17, 2022
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఓ ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్ ప్రచురించిన ఫేక్ కథనం నేపథ్యంలో బాధ్యుడైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది. స్థానిక సొసైటీల సభ్యులు, విదేశీ పార్టీలో చిందులేశారన్నది ఆ కథనం సారాంశం. డెల్మాన్ పోస్ట్ పేరుతో నిర్వహించబడుతోన్న వెబ్సైట్ రూపొందించిన ఈ కథనం వివాదాస్పదమయ్యింది.
తాజా వార్తలు
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!







