వ్యాక్సినేషన్ పూర్తయినవారికి కోవిడ్ పిసిఆర్ టెస్ట్ అవసరం లేదన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
- February 19, 2022
యూఏఈ: యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే, వారికి ముందస్తుగా కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తన ట్రావెల్ అప్డేట్లో పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఇండియాలో వ్యాక్సినేషన్ పొందినవారికే ఈ వెసులుబాటు కల్పించారు. ఎయిర్ సువిధ పోర్టల్ ద్వారా ప్రయాణీకులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చెయ్యాల్సి వుంటుంది. కాగా, యూఏఈలో వ్యాక్సినేషన్ తీసుకున్నవారు మాత్రం 72 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!