ఎక్స్పో 2020 దుబాయ్: సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’.!
- February 23, 2022
దుబాయ్: ద-బాంగ్ రీ-లోడెడ్ పేరుతో ఫిబ్రవరి 25న డిఇసి ఎరీనా, ఎక్స్పో 2020 వద్ద ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటీమణులు సోనాక్షి సిన్హా, దిశా పటానీ, సాయీ మంజ్రేకర్ పూజా హెగ్దే తదితరులూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ప్లాటినమ్ లిస్ట్ వద్ద టిక్కెట్లు లభ్యమవుతాయి. 8 గంటలకు లోపలికి ప్రవేశం వుంటుంది. 9 గంటలకు షో ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







