2016-17 విద్యుత్‌ ఛార్జీల టారిఫ్‌ను ఏపీ ఈఆర్‌సీ విడుదల

- March 31, 2016 , by Maagulf
2016-17  విద్యుత్‌ ఛార్జీల టారిఫ్‌ను ఏపీ ఈఆర్‌సీ విడుదల

2016-17 సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ ఛార్జీల టారిఫ్‌ను ఏపీ ఈఆర్‌సీ విడుదల చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు పెంచని ఈఆర్‌సీ... గృహేతర వినియోగదారులకు 2 శాతం ఛార్జీలు పెంచింది. తొలుత విద్యుత్‌ ఛార్జీల పెంపును రూ.783 కోట్లకు ప్రతిపాదించినా... కేవలం రూ.216 కోట్లకే పరిమితం చేసినట్లు ఈఆర్‌సీ ఛైర్మన్‌ భవానీప్రసాద్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com