2016-17 విద్యుత్ ఛార్జీల టారిఫ్ను ఏపీ ఈఆర్సీ విడుదల
- March 31, 2016
2016-17 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల టారిఫ్ను ఏపీ ఈఆర్సీ విడుదల చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు పెంచని ఈఆర్సీ... గృహేతర వినియోగదారులకు 2 శాతం ఛార్జీలు పెంచింది. తొలుత విద్యుత్ ఛార్జీల పెంపును రూ.783 కోట్లకు ప్రతిపాదించినా... కేవలం రూ.216 కోట్లకే పరిమితం చేసినట్లు ఈఆర్సీ ఛైర్మన్ భవానీప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







