ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ; కేసీఆర్
- March 31, 2016
ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గురువారం శాసనసభలో సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు 450 మేరకు కృష్ణా, గోదావరి నదుల మీద బ్యారేజీలు నిర్మించారని తెలిపారు. వాటిపై భారీ భారీ లిఫ్ట్ లు ఏర్పాటు చేశారని చెప్పారు. 35 సంవత్సరాల చరిత్రలో ఒక్క నీరు లేకపోవడం వల్ల సింగూర్ ఎండిపోయిందని, పై నుండి ఒక చుక్క నీరు కూడా శ్రీరాంసాగర్ కు రాలేదన్నారు. నీళ్లు రావాలంటే ఏం చేయాలి ? అనే దానిపై ప్రభుత్వం సుదీర్ఘంగా సమీక్ష జరిపిందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నాయని, లేనిపోని విషయాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







