ఒమన్ ‘వర్క్ వీసా ఫీ’పై త్వరలోనే ప్రకటన
- February 25, 2022
ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని ప్రవాసులకు వర్క్ వీసాల జారీకి విధించే ఫీ పై సమీక్ష పూర్తయిందని, త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక శాఖ మంత్రి డా. మహద్ బిన్ సయీద్ బావోయిన్ మాట్లాడుతూ.. జాయింట్ కమిటీలు, ప్రొడక్షన్ పార్టీల నుండి కనీస వేతనాల అధ్యయనాల ఫలితాలను సమీక్షించినట్లు చెప్పారు. కనీస వేతనం నిర్ణయించేందుకు కృషి జరుగుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, అలాగే మహమ్మారి ప్రభావాలు వంటి ఇతర అంశాలతో పాటు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం కనీస వేతనం 325 ఒమనీ రియాల్ గా ఉంది.
తాజా వార్తలు
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!