ఒమన్ ‘వర్క్ వీసా ఫీ’పై త్వరలోనే ప్రకటన
- February 25, 2022
ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని ప్రవాసులకు వర్క్ వీసాల జారీకి విధించే ఫీ పై సమీక్ష పూర్తయిందని, త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక శాఖ మంత్రి డా. మహద్ బిన్ సయీద్ బావోయిన్ మాట్లాడుతూ.. జాయింట్ కమిటీలు, ప్రొడక్షన్ పార్టీల నుండి కనీస వేతనాల అధ్యయనాల ఫలితాలను సమీక్షించినట్లు చెప్పారు. కనీస వేతనం నిర్ణయించేందుకు కృషి జరుగుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, అలాగే మహమ్మారి ప్రభావాలు వంటి ఇతర అంశాలతో పాటు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం కనీస వేతనం 325 ఒమనీ రియాల్ గా ఉంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







