ఏపీ కరోనా అప్డేట్
- March 02, 2022
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,008 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 101 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 458 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
నేటివరకు రాష్ట్రంలో 3,31,26,189 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,054 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేటి వరకు 23,01,668 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 729. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,657. క్రితం రోజుతో(141) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







