వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి
- March 31, 2016
టీ20 వరల్డ్కప్లో భాగంగా ముంబై వేదికగా జరిగిన సెమీస్ మ్యాచ్ లో 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ పై 7వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఏప్రిల్ 3న జరుగనున్న ఫైనల్ లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. వెస్టిండీస్ స్కోరు వివరాలు: చార్లెస్-52,క్రిస్ గేల్-5, సామ్యూల్ 8, సిమన్స్ 83 (నాటౌట్), రస్సెల్స్-43(నాటౌట్)భారత్ స్కోరు వివరాలు: రహానే-40(35 బంతులు), రోహిత్ శర్మ-43 (31బంతులు), ధోనీ-15(9బంతులు) నాటౌట్ , విరాట్ కోహ్లీ-89 (47 బంతులు)నాటౌట్ గా నిలిచారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









