వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి

- March 31, 2016 , by Maagulf
వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబై వేదికగా జరిగిన సెమీస్ మ్యాచ్ లో 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ పై 7వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఏప్రిల్ 3న జరుగనున్న ఫైనల్ లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. వెస్టిండీస్ స్కోరు వివరాలు: చార్లెస్-52,క్రిస్ గేల్-5, సామ్యూల్ 8, సిమన్స్ 83 (నాటౌట్), రస్సెల్స్-43(నాటౌట్)భారత్ స్కోరు వివరాలు: రహానే-40(35 బంతులు), రోహిత్ శర్మ-43 (31బంతులు), ధోనీ-15(9బంతులు) నాటౌట్ , విరాట్ కోహ్లీ-89 (47 బంతులు)నాటౌట్ గా నిలిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com