వ్యాక్సిన్ పొందని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు వీలు లేదు
- March 03, 2022
సౌదీ అరేబియా: స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థుల పరీక్షల విషయమై స్పష్టమైన ఆదేశాలు అందాయి. వ్యాక్సినేషన్ పొందని విద్యార్థుల్ని సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వకూడదని ఆ ఆదేశాల్లో అథారిటీస్ పేర్కొన్నాయి. వ్యాక్సిన్ పొందని విద్యార్థుల్ని ‘గైర్హాజరు’ కేటగిరీలో వెయ్యాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రిమోట్ విధానంలో ఏ విద్యార్థికీ పరీక్షలు నిర్వహించబడవు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







