వ్యాక్సిన్ పొందని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు వీలు లేదు
- March 03, 2022
సౌదీ అరేబియా: స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థుల పరీక్షల విషయమై స్పష్టమైన ఆదేశాలు అందాయి. వ్యాక్సినేషన్ పొందని విద్యార్థుల్ని సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వకూడదని ఆ ఆదేశాల్లో అథారిటీస్ పేర్కొన్నాయి. వ్యాక్సిన్ పొందని విద్యార్థుల్ని ‘గైర్హాజరు’ కేటగిరీలో వెయ్యాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రిమోట్ విధానంలో ఏ విద్యార్థికీ పరీక్షలు నిర్వహించబడవు.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









