వ్యాక్సిన్ పొందని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు వీలు లేదు
- March 03, 2022
సౌదీ అరేబియా: స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థుల పరీక్షల విషయమై స్పష్టమైన ఆదేశాలు అందాయి. వ్యాక్సినేషన్ పొందని విద్యార్థుల్ని సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వకూడదని ఆ ఆదేశాల్లో అథారిటీస్ పేర్కొన్నాయి. వ్యాక్సిన్ పొందని విద్యార్థుల్ని ‘గైర్హాజరు’ కేటగిరీలో వెయ్యాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రిమోట్ విధానంలో ఏ విద్యార్థికీ పరీక్షలు నిర్వహించబడవు.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







