వ్యాక్సినేషన్ పొందకపోతే 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు, టీచర్లకు పీసీఆర్ టెస్ట్
- March 03, 2022
కువైట్: మార్చి 6 ఆదివారం నుంచి జరిగే రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే టీచర్లు లేదా 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులు వ్యాక్సినేషన్ పొందకపోతే, పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి. కోవిడ్ వైరస్ లేదని పీసీఆర్ టెస్ట్ ద్వారా నిరూపించుకోవడం తప్పనిసరి అని, పదహారేళ్ళు పైబడిన విద్యార్థులు అలాగే టీచర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలని అధారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









