వ్యాక్సినేషన్ పొందకపోతే 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు, టీచర్లకు పీసీఆర్ టెస్ట్
- March 03, 2022
కువైట్: మార్చి 6 ఆదివారం నుంచి జరిగే రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే టీచర్లు లేదా 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులు వ్యాక్సినేషన్ పొందకపోతే, పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి. కోవిడ్ వైరస్ లేదని పీసీఆర్ టెస్ట్ ద్వారా నిరూపించుకోవడం తప్పనిసరి అని, పదహారేళ్ళు పైబడిన విద్యార్థులు అలాగే టీచర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలని అధారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?







