వ్యాక్సినేషన్ పొందకపోతే 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు, టీచర్లకు పీసీఆర్ టెస్ట్
- March 03, 2022
కువైట్: మార్చి 6 ఆదివారం నుంచి జరిగే రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే టీచర్లు లేదా 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులు వ్యాక్సినేషన్ పొందకపోతే, పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి. కోవిడ్ వైరస్ లేదని పీసీఆర్ టెస్ట్ ద్వారా నిరూపించుకోవడం తప్పనిసరి అని, పదహారేళ్ళు పైబడిన విద్యార్థులు అలాగే టీచర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలని అధారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







