ఐసిఎతో ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ విధానంలో లింక్ చేసిన దుబాయ్
- March 03, 2022
యూఏఈ: డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్, పపోర్టులు, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్ అనుబంధంగా వండే ట్రఖీస్, ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ లింకేజీ ద్వారా ఫెడరల్ అథారిటీ నుండి ప్రమోట్ చేయడంలో విజయం సాధించినట్లు వెల్లడించడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ ద్వారా లింకేజీ చేయడంతో ఇది సాధ్యపడింది. డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ సీఈఓ ఇంజనీర్ అబ్దుల్లా బల్హౌల్ మాట్లాడుతూ, రెండు పార్టీల మధ్య పరస్పర సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త రెసిడెన్సీలను జారీ చేయడం, రెసిడెన్సీలను రెన్యువల్ చేయడం లేదా రద్దు చేయడం, ఎంట్రీ మరియు ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేయడం ఈ విధానంలో చేస్తున్నారు. సమర్థవంతంగా డాటా ట్రాన్స్ఫర్ జరగడం వల్ల వివాదాలకు, తప్పులకు ఆస్కారం వుండదని చెప్పారాయన.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







