ఐసిఎతో ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ విధానంలో లింక్ చేసిన దుబాయ్
- March 03, 2022
యూఏఈ: డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్, పపోర్టులు, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్ అనుబంధంగా వండే ట్రఖీస్, ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ లింకేజీ ద్వారా ఫెడరల్ అథారిటీ నుండి ప్రమోట్ చేయడంలో విజయం సాధించినట్లు వెల్లడించడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ ద్వారా లింకేజీ చేయడంతో ఇది సాధ్యపడింది. డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ సీఈఓ ఇంజనీర్ అబ్దుల్లా బల్హౌల్ మాట్లాడుతూ, రెండు పార్టీల మధ్య పరస్పర సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త రెసిడెన్సీలను జారీ చేయడం, రెసిడెన్సీలను రెన్యువల్ చేయడం లేదా రద్దు చేయడం, ఎంట్రీ మరియు ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేయడం ఈ విధానంలో చేస్తున్నారు. సమర్థవంతంగా డాటా ట్రాన్స్ఫర్ జరగడం వల్ల వివాదాలకు, తప్పులకు ఆస్కారం వుండదని చెప్పారాయన.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







