ఐసిఎతో ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ విధానంలో లింక్ చేసిన దుబాయ్
- March 03, 2022
యూఏఈ: డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్, పపోర్టులు, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్ అనుబంధంగా వండే ట్రఖీస్, ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ లింకేజీ ద్వారా ఫెడరల్ అథారిటీ నుండి ప్రమోట్ చేయడంలో విజయం సాధించినట్లు వెల్లడించడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ ద్వారా లింకేజీ చేయడంతో ఇది సాధ్యపడింది. డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ సీఈఓ ఇంజనీర్ అబ్దుల్లా బల్హౌల్ మాట్లాడుతూ, రెండు పార్టీల మధ్య పరస్పర సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త రెసిడెన్సీలను జారీ చేయడం, రెసిడెన్సీలను రెన్యువల్ చేయడం లేదా రద్దు చేయడం, ఎంట్రీ మరియు ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేయడం ఈ విధానంలో చేస్తున్నారు. సమర్థవంతంగా డాటా ట్రాన్స్ఫర్ జరగడం వల్ల వివాదాలకు, తప్పులకు ఆస్కారం వుండదని చెప్పారాయన.
తాజా వార్తలు
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!









