ఐసిఎతో ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ విధానంలో లింక్ చేసిన దుబాయ్

- March 03, 2022 , by Maagulf
ఐసిఎతో ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ విధానంలో లింక్ చేసిన దుబాయ్

యూఏఈ: డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్, పపోర్టులు, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్ అనుబంధంగా వండే ట్రఖీస్, ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ లింకేజీ ద్వారా ఫెడరల్ అథారిటీ నుండి ప్రమోట్ చేయడంలో విజయం సాధించినట్లు వెల్లడించడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ ద్వారా లింకేజీ చేయడంతో ఇది సాధ్యపడింది. డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ సీఈఓ ఇంజనీర్ అబ్దుల్లా బల్హౌల్ మాట్లాడుతూ, రెండు పార్టీల మధ్య పరస్పర సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త రెసిడెన్సీలను జారీ చేయడం, రెసిడెన్సీలను రెన్యువల్ చేయడం లేదా రద్దు చేయడం, ఎంట్రీ మరియు ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేయడం ఈ విధానంలో చేస్తున్నారు. సమర్థవంతంగా డాటా ట్రాన్స్‌ఫర్ జరగడం వల్ల వివాదాలకు, తప్పులకు ఆస్కారం వుండదని చెప్పారాయన. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com